రాష్ట్రపతి గుజరాత్ పర్యటన
అహ్మదాబాద్ః అసాధారణ భద్రతా ఏర్పాట్లు, మోడి ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యల మధ్య రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుజరాత్ పర్యటన ప్రారంభమైంది. గాంధీజీ సబర్మతీ ఆశ్రమంలో వందలాది మంది విద్యార్ధులతో ఆయన ఉత్సాహంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నవభారతాన్ని గురించి విద్యార్ధులతో ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.












Click it and Unblock the Notifications
