హైదరాబాద్ః డిఎస్సీ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల28న డిఎస్సీ ఫలితాలను ప్రకటించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు కౌన్సిలింగ్ నిర్వహించి నియామకాలు జరుపుతారనివిద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు చెప్పారు. ముందుగా శిక్షణ పొందిన అభ్యర్ధుల నియామకం జరుగుతుందని ఆ తర్వాత ఖాళీలను బట్టి శిక్షణ పొందని అభ్యర్ధులను పరిగణలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.