వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భుజ్‌ బాధితులకు రాష్ట్రపతి పరామర్శ

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ మంగళవారం గుజరాత్‌లోని భూకంప తాకిడి ప్రాంతాలనుసందర్శించారు. ఆయన భుజ్‌ ప్రాంతంలోని భూకంప బాధితులను సందర్శించారు. భూకంప తాకిడికిగురైన ప్రజల సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

మత ఘర్షణల బాధితులకు సహాయంఅందించాలని తాను ఆపద్ధర్మప్రభుత్వానికి సూచించలేదని, జిల్లా కలెక్టర్‌కు మాత్రమే సూచించానని అబ్దుల్‌ కలామ్‌వివరణ ఇచ్చారు. రాష్ట్రపతితో మత ఘర్షణల బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మైనారిటీల్లో ఇంకా భయం పోలేదని రాష్ట్రపతి పర్యటనలో వెల్లడయింది. దర్యాప్తు పక్షపాతంతో జరుగుతోందని బాధితులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఈ పర్యటనలో రాష్ట్రపతి వెంటే ఉన్నారు. బాధితులు నరేంద్ర మోడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X