వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్డిఎకు మమత హెచ్చరిక
న్యూఢిల్లీః
తూర్పు
రైల్వే
విభజనపై
కేంద్రంతో
ఘర్షణకు
దిగిన
తృణమూల్
కాంగ్రెస్
అధినేత్రి
మమతా
బెనర్జీ
ఎన్డిఎ
నుంచి
దూరం
జరుగుతున్నట్టుగా
ప్రకటించారు.
తూర్పు
రైల్వే
విభజన
వ్యవహారంపై
కేంద్రం
సరైన
రీతిలో
స్పందించి
తమకు
సంతృప్తి
కలిగేట్టుగా
సమస్యను
పరిష్కరించేవరకు
తాము
ఎన్డిఎకు
దూరంగా
వుంటామని
ఆమె
ప్రకటించారు.
Comments
Story first published: Tuesday, August 13, 2002, 23:53 [IST]