వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరవధిక కరెంట్‌కు ప్రభుత్వం సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః గతకొద్ది నెలలుగా హామీ ఇస్తున్న మేరకు ఈ నెల పదిహేను నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నిరవధికంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదని విద్యుత్‌ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు.

ముఖ్యమంత్రిస్వయంగా ఈ స్కీమ్‌కు ప్రారంభోత్సవం చేస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర చరిత్రలో దీనినో మహత్తర ఘట్టంగా కొత్తపల్లి అభివర్ణించారు. వ్యవసాయరంగానికి మాత్రం తొమ్మిది గంటల కరెంట్‌ ఇస్తామని ఆయన తెలిపారు. జలాశయాల్లోకి పూర్తి స్థాయిలో నీరు రానందున జలవిద్యుత్‌ పరిస్థితి ఆశాజనకంగా లేదనిఅయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం నిరవధికవిద్యుత్‌కు సన్నాహాలు చేస్తున్నదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X