వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి పీఠం కోసం కుస్తీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి ఎంఎస్‌ను తప్పించడం ఖాయమని తెలియడంతో పిసిసి కుర్చీ కోసం ఢిల్లీలో భారీ ఎత్తున పైరవీలు ప్రారంభమయ్యాయి. నేదురుమిల్ల జనార్ధనరెడ్డి పిసిసి పదవికోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

విహెచ్‌ పేరు కూడావినవస్తున్నది. తనకు కాకుంటే కనీసం తన భార్య రాజ్యలక్ష్మీకైనా పిసిసి పదవిని దక్కించుకోవాలని నేదురుమిల్లి భావిస్తున్నారు. విహెచ్‌కు అవకాశాలు వున్నప్పటికీ ఆయనకు ప్రత్యర్ధి గ్రూప్‌లు ఎక్కువగా వున్నాయి. మరోవైపు పిసిసి నాయకత్వంలో మార్పు అనివార్యమైన పక్షంలో దానిని తనవర్గమే దక్కించుకోవాలనే పట్టుదలతో వున్న వైఎస్‌, నందిఎల్లయ్య, డి శ్రీనివాస్‌, మల్లురవిపేర్లను అధిష్టానం పరిశీలనకు పంపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X