హైదరాబాద్ః 2000 జనవరి తర్వాత మంజూరు చేసిన పెట్రోల్ బంకుల డీలర్షిప్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది.
ఈ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లనువిచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితినే కొనసాగించాలని ఆదేశించారు.