వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈటీవీకి నంది అవార్డుల పంట

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః 1996 నుంచి 2000 సంవత్సరం వరకు వచ్చిన టెలివిజన్‌ కార్యక్రమలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నంది అవార్డులు ప్రకటించింది. దాదాపు అన్ని విభాగాల్లో ఈటివీ కార్యక్రమాలకువిశేషంగా అవార్డులు లభించాయి. జనాదరణ పొందిన ఈటీవీసీరియల్స్‌ అంతరంగాలు, అనుబంధం, విధి తదితరసీరియళ్ళకు బంగారు నంది అవార్డులు లభించాయి. ఉత్తమ గేయరచయితగా ఈటీవి అధినేత సుమన్‌ కు అవార్డు లభించింది.

ఉత్తమ నటుడి అవార్డు అచ్యుత్‌ కు లభించింది. 1996 నుంచి టివి అవార్డులను ప్రకటించడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. అయితే ఇకమీదట ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ అవార్డులను ప్రకటిస్తామని కమిటీ చైర్మన్‌ డివిఎస్‌ రాజు చెప్పారు. త్వరలో సినిమా నంది అవార్డులను కూడా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X