వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళకమాండర్‌ ఎన్‌ కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మంః ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో పీపుల్స్‌ వార్‌ దళకమాండ్‌ మరణించారు. మరణించిన దళకమాండర్‌ ను మురళిగా పోలీసులు గుర్తించారు. గాలింపు జరుపుతున్న పోలీసులకు మురళి ఎదురుపడ్డారు. లొంగిపోవాల్సిందిగా పోలీసులు చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా కాల్పులు ప్రారంభించారు.

ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మురళి మరణించాడని ఖమ్మం పోలీసులు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X