వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్త విజిలెన్స్ కమీషనర్ శంకర్
న్యూఢిల్లీ:
కొత్త
చీఫ్విజిలెన్స్
కమీషనర్
(సివిసి)గా
పెజావర్
శంకర్ను
నియమిస్తూ
ప్రభుత్వం
సోమవారం
ఆదేశాలు
జారీ
చేసింది.
ప్రధాని
వాజ్పేయి
నివాసంలో
జరిగిన
ఉన్నత
స్థాయి
సమావేశంలోపి.
శంకర్ను
సివిసిగా
ఎంపిక
చేశారు.
Comments
Story first published: Tuesday, August 20, 2002, 23:53 [IST]