వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపురలో 19 మంది జవాన్ల హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

అగర్తాల: మిలిటెంట్లు మంగళవారం ఉదయం మెరుపుదాడి చేసి హీరాపూర్‌లో త్రిపురస్టేట్‌ రైఫిల్స్‌కు చెందిన 19 మంది జవాన్లను హత్య చేశారు. ఈ సంఘటనలో మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.

తమ సహచరుడినిఅగర్తాలలోని జి.బి. ఆస్పత్రికి తీసుకెళ్తున్న వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్తున్న జవాన్ల వాహనంపైమిలిటెంట్లు బుల్లెట్లు కురిపించారు. గాయపడిన వారిని జి.బి. ఆస్పత్రిలో చేర్చారు. జవాన్లకు చెందినసెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిళ్లను, లైట్‌ మిషన్‌ గన్‌లను, భారీ ఆయుధ సామగ్రిని తీసుకెళ్లారు. పోలీసు, పారామిలటరీ బలగాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లాయి.మిలిటెంట్ల కోసం గాలింపు చేపట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X