వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదులకు సాయం ఆపండిః అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః జమ్మూ - కాశ్మీర్‌ లో వున్న ఉగ్రవాద సంస్థలకుబ్రిటన్‌ నుంచి సాయం అందుతున్నదని, దానిని తక్షణం నిలిపివేయాలని భారత్‌ ఉపప్రధాని అద్వానీ డిమాండ్‌ చేశారు. లండన్‌ లో పర్యటిస్తున్న అద్వానీబ్రిటన్‌ ఉపప్రధానిని కలుసుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద నిర్మూలనకు నడుం కట్టినబ్రిటన్‌ భారత్‌ కు పూర్తి సహకారం అందించాల్సిందిగాకోరారు.

ఈ సందర్భంగా ఆయనవిలేకర్లతో మాట్లాడుతూ కాశ్మీర్‌ లో ఎన్నికలనుస్వేఛ్ఛగా జరపుతామని ధీమా వ్యక్తం చేశారు. కాశ్మీర్‌ లో పాక్‌ లో మాదిరిగా 90 శాతం పోలింగ్‌ జరగక పోవచ్చునని, అయితే శాంతియుతంగా,స్వేఛ్చగా ఎన్నికలు జరుగుతాయని అద్వానీ చమత్కరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X