వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లాసంగా రాఖీ పండుగ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః శ్రావణ పూర్ణిమ సందర్భంగా రాఖీ పండుగను భారత దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోదరీ సోదరుల అనురాగానికి చిహ్నంగా రాఖీ కట్టడం సంప్రదాయంగా వస్తున్నది. సోదరులకు రాఖీలు కట్టి, తినిపించి వారి రక్ష కోరడం ఈ రాఖీ పండుగ ప్రాధాన్యం. హైదరాబాద్‌ లో పలుస్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు గవర్నర్‌ రంగరాజన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీలు కట్టిమిఠాయిలు తినిపించారు.

చంచల్‌ గూడ జైలులో ఖైదీలకు, అండర్‌ ట్రయల్స్‌ కు బ్రహ్మకుమారు సమాజానికి చెందిన కార్యకర్తలు రాఖీలు కట్టారు.విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు ఖైదీలకుమిఠాయిలు పంచిపెట్టారు. పాఠశాల విద్యార్ధులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X