వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉల్లాసంగా రాఖీ పండుగ
హైదరాబాద్ః శ్రావణ పూర్ణిమ సందర్భంగా రాఖీ పండుగను భారత దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోదరీ సోదరుల అనురాగానికి చిహ్నంగా రాఖీ కట్టడం సంప్రదాయంగా వస్తున్నది. సోదరులకు రాఖీలు కట్టి, తినిపించి వారి రక్ష కోరడం ఈ రాఖీ పండుగ ప్రాధాన్యం. హైదరాబాద్ లో పలుస్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు గవర్నర్ రంగరాజన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీలు కట్టిమిఠాయిలు తినిపించారు.
Comments
Story first published: Thursday, August 22, 2002, 23:53 [IST]