రోడ్డుప్రమాదాల్లో 10మంది మృతి
కర్నూలుః కర్నూలు, బెంగుళూరు శివార్లలో శుక్రవాదం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా గాజులపల్లి సమీపంలో ఒక లారీ అదుపుతప్పిన దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళుతున్న లారీ ఓ మలుపువద్ద అదుపు తప్పింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications
