ఎన్నికల ఆర్డినెన్స్ను తిప్పికొట్టిన కలాం
న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం షాక్ ఇచ్చారు.వివాదాస్పద ఎన్నికల సంస్కరణల ఆర్డినెన్స్ ను కలాం తిప్పికొట్టారు. ఎన్నికల సంస్కరణ ఆర్డినెన్స్ లోని కొన్నిఅంశాలపై కలాం అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీని వివరణకోరారు. ఎన్నికలు ముగిశాక అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించాలని ఎన్నికల సంస్కరణ ఆర్డినెన్స్ లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఎన్నికలకు ముందే రాజకీయ నాయకులు ఆస్తులను ప్రకటిస్తే తప్పేమిటని కలాం సోరొబ్జీని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
