వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివానీ హత్య కేసులో ప్రగతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియన్‌ఎక్స్‌ప్రెస్‌ జర్నలిస్టు శివానీ భట్నాగర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఐపిఎష్‌ అధికార రవికాంత్‌ శర్మకు సంబంధించి తాము మరికొంత ప్రగతి సాధించామని ఢిల్లీ పోలీసులు ఆదివారం చెప్పారు.

రవికాంత్‌ శర్మ గురించి తమకు కీలకమైన ప్రగతి సాధించినట్లు, దర్యాప్తు అధికారులు ఈవిషయంలో ముందుకు సాగుతున్నారని వారు చెప్పారు. ఈ ప్రగతి ఏమిటనేది వివరించడానికి వారు నిరాకరించారు. తమకుఅందిన సమాచారం మేరకు ఉత్తరాంచల్‌కు, హిమాచల్‌ ప్రదేశ్‌కు, ఉత్తరప్రదేశ్‌కు, హర్యానాకు పోలీసు బృందాలను పంపినట్లు వారు తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X