వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రూ.810 కోట్లతో కరవు నివేదిక
హైదరాబాద్:
రాష్ట్రంలో
కరవు
సహాయ
చర్యలకు
810
కోట్ల
రూపాయలుఅందించాలని
కోరుతూ
తయారు
చేసిన
నివేదికను
రాష్ట్ర
అధికారులు
పార్లమెంటరీ
స్థాయి
సంఘం
ప్రతినిధులకు
సమర్పించారు.
ఫళనీ
మాణిక్యం
చైర్మన్గా
ఈ
పార్లమెంటరీ
స్థాయి
సంఘం
ప్రతినిధులు
సోమవారం
రాష్ట్రానికి
వచ్చారు.
ఇప్పటికే విపత్తుల నివారణ నిధి నుంచి 163 కోట్ల రూపాయలు రాష్ట్రానికి విడుదల చేసినట్లు స్థాయి సంఘం ప్రతితినిధులు చెప్పారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ నిధి నుంచి రాష్ట్రం అదనపు నిధులు అడుగుతోందని వారు చెప్పారు. త్వరలో కేంద్రానికి తమ నివేదికను సమర్పిస్తామని స్థాయి సంఘం చైర్మన్ పళనీ మాణిక్యం చెప్పారు.
Comments
Story first published: Monday, August 26, 2002, 23:53 [IST]