వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్కార్‌ ను కూల్చేందుకు కుట్రఃవెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిఓర్వలేకనే ప్రతిపక్షాలు బురదచల్లుతున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడువిమర్శించారు. ఐదేళ్ళుగా అధికారం లేక అలమటిస్తున్న కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు ఏదో ఒక ఆరోపణ చేసి ప్రభుత్వాన్నిఅస్థిరం పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ళలో రక్షణ శాఖలో జరిగిన ఒప్పందాలన్నింటినీ పరిశీలించాలని ఎన్టీఏ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని, దీంతో ప్రతిపక్షాల్లో గుబులు మొదలైందని ఆయన అన్నారు.

దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఎన్టీఏ హయాంలోనే అత్యధిక విదేశీ మారక నిల్వలు వున్నాయని వెంకయ్య నాయుడు చెప్పారు. మహిళలకు, నిరుపేదలకు, వృద్ధుల కోసం ఎన్నో మంచి పథకాలు ప్రారంభిస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X