వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీలో చంద్రబాబు హల్ చల్
న్యూఢిల్లీః
పెండింగ్
ప్రాజెక్టులపై
కేంద్రంతో
చర్చించేందుకు
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
బుధవారం
న్యూఢిల్లీ
చేరుకున్నారు.
ఆయన
ఢిల్లీ
చేరుకోగానే
ఉపరాష్ట్రపతి
షెకావత్
ను
మర్యాదపూర్వకంగా
కలుసుకున్నారు.
ఆ
తరువాత
ఆయన
కేంద్ర
ఆర్థిక
మంత్రి
జస్వంత్
సింగ్
తో
సమావేశం
అయ్యారు.
సమావేశంవివరాలు
తెలియాల్సి
వుంది.
జస్వంత్
సింగ్
తో
పాటు
రక్షణ
మంత్రి
జార్జి
ఫెర్నాండెజ్,
వ్యవసాయశాఖ
మంత్రి
అజిత్సింగ్,
టెక్స్
టైల్స్
శాఖ
మంత్రి
కాశీరాం
రాణా,
పౌరసరఫరాల
మంతి
శాంతకుమార్
తె
చంద్రబాబు
సమావేశం
కావలసి
వుంది.
Comments
Story first published: Wednesday, August 28, 2002, 23:53 [IST]