ఎమ్మెస్సార్ సోదరుడి భూకబ్జా
కరీంనగర్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు సోదరుడు అయోధ్యరామారావు భూకబ్జాకు పాల్పడినట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యవర్గ
సభ్యుడు వి. వెంకటనారాయణ ఆరోపించారు. కరీంనగర్ పట్టణంలోని విలువైన భూమిని అయోధ్య రామారావు కబ్జా చేశారని, ఆ భూముల్లో విద్యాసంస్థలు నెలకొల్పారని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications
