వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీచర్ల పికెటింగ్లు- వందల మందిఅరెస్టు
హైదరాబాద్:
తమ
పెండింగ్
సమస్యలను
పరిష్కరించాలని
డిమాండ్
చేస్తూ
రాష్ట్ర
వ్యాప్తంగా
పికెటింగ్లు
నిర్వహించిన
వందలాది
మంది
ఉపాధ్యాయులను
బుధవారం
పోలీసులు
అదుపులోకి
తీసుకున్నారు.
శ్రీకాకుళంలో
టీచర్లపై
పోలీసులు
లాఠీచార్జీ
చేశారు.
Comments
Story first published: Wednesday, August 28, 2002, 23:53 [IST]