వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైసిగండి ప్రమాదంలో ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమన్‌గల్‌ మండలంలోని మైసిగండి దేవాలయం వద్ద శనివారం జరిగిన ఒక ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

మైసిగండిదేవాలం స్వాగతద్వారం వద్ద ఈ ప్రమాదం సంభవించింది.లోడ్‌తో ఉన్న లారీ దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఐదుగురుఅక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఐదుగురినిఆస్పత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగాఉంది. ఈ ప్రమాదంలో మరణించివారిలో ఒకరు హైదరాబాద్‌కుచెందిన వ్యక్తి కాగా మిగతావారు నల్లగొండజిల్లాకు చెందినవారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X