మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్ మండలంలోని మైసిగండి దేవాలయం వద్ద శనివారం జరిగిన ఒక ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
మైసిగండిదేవాలం స్వాగతద్వారం వద్ద ఈ ప్రమాదం సంభవించింది.లోడ్తో ఉన్న లారీ దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఐదుగురుఅక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఐదుగురినిఆస్పత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగాఉంది. ఈ ప్రమాదంలో మరణించివారిలో ఒకరు హైదరాబాద్కుచెందిన వ్యక్తి కాగా మిగతావారు నల్లగొండజిల్లాకు చెందినవారు.