వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆబ్కారీ పోలీసుల హింసకు వ్యక్తి బలి
ఖమ్మం:
ఆబ్కారీ
పోలీసులు
చిత్రహింసలకు
గురి
చేయడంతో
ఖమ్మం
జిల్లా
ముదిగొండకు
చెందిన
వంకత్తుల
వెంకన్న
(39)
అనే
వ్యక్తి
మృతి
చెందాడు.
గుడుంబా
తయారు
చేస్తున్నాడనే
ఆరోపణతో
వెంకన్నను
పోలీసులు
చిత్రహింసలకు
గురి
చేశారు.
ఆ
చిత్రహింసలకు
అతను
శుక్రవారంనాడు
ప్రాణాలు
కోల్పోయాడు.
దీంతో
కోపోద్రిక్తులైన
ప్రజలు
ఆందోళనకు
దిగారు.
వెంకన్న
మరణానికి
బాధ్యులైన
ఆబ్కారీసిఐ,
ఎస్ఐ,
ముగ్గురు
కానిస్టేబుళ్లను
కలెక్టర్అరవిందకుమార్
సస్పెండ్
చేశారు.
Comments
Story first published: Saturday, August 31, 2002, 23:53 [IST]