వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనకదుర్గ కొండ నుంచి రోప్‌ వే

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః ఇంద్రకీలాద్రి నుంచి కృష్ణానదిలోని భవాని ఐలాండ్‌ వరకు రోప్‌ వే నిర్మించనున్నట్లు రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ చెప్పారు. విజయవాడలో నిర్మాణంలో వున్న టూరిజం వసతి గృహాలను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో1700 కోట్ల రూపాయలతో 175 పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

తిరుపతి నుంచి తిరుమలకు రోప్‌ వే ప్రతిపాదన తుదిదశలో వున్నదని, ఇటీవలేకైలాసగిరి నుంచి రోప్‌ వే నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చామని ఆయన చెప్పారు. పర్యాటక రంగంలోపెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నట్లు ఆయనవివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X