వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నాటకపై కదనానికి ఆంధ్ర సన్నాహం
హైదరాబాద్ః కర్నాటక ప్రభుత్వంపై కదనానికి ఆంధ్రప్రదేశ్ సన్నాహం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లోని రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కృష్ణ, తుంగభద్రపై కర్నాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఐదు ప్రాజెక్టులు దిగువన వున్న ఆంధ్రప్రదేశ్ లోని ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం కలిగించేవిగా వున్నాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆదివారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కర్నాటకపై సుప్రీంకోర్టులో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే న్యాయపోరాటం సాగిస్తున్నది.
Comments
Story first published: Sunday, September 1, 2002, 23:53 [IST]