నాగప్ప విడుదలకు మైసూరు బంద్‌

మైసూరు: అడవిదొంగవీరప్పన్‌ చెర నుంచి మాజీ మంత్రి హెచ్‌. నాగప్పను విడిపించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మైసూరు బంద్‌ జరిగింది. జనతాదళ్‌ (యు), జనతాదళ్‌(సెక్యులర్‌), ఇతర సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) బంద్‌కు మద్దతు తెలిపింది.

దుకాణాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, ఇతర వాణిజ్యసంస్థలు మూసేశారు. బంద్‌ సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటయింది. బంద్‌ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. బస్సులు నడవలేదు. ప్రయివేట్‌ పాఠశాలలు, కళాశాలలు కూడా మూతపడ్డాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+