నాగప్ప విడుదలకు మైసూరు బంద్
మైసూరు: అడవిదొంగవీరప్పన్ చెర నుంచి మాజీ మంత్రి హెచ్. నాగప్పను విడిపించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం మైసూరు బంద్ జరిగింది. జనతాదళ్ (యు), జనతాదళ్(సెక్యులర్), ఇతర సంస్థలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) బంద్కు మద్దతు తెలిపింది.












Click it and Unblock the Notifications
