వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరంలో హత్యలు, దోపిడీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌ ప్రాంతంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఒక వృద్ధమహిళను, 14 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

ఈ వృద్ధ మహిళ, బాలిక ఇంటిలోని కింది అంతస్థులో నిద్ర పోతుండగా మంగళవారం తెల్లవారు జామున ఈ హత్య జరిగింది. కుటుంబంలోనిమిగతావారు పై అంతస్థులు నిద్ర పోతున్నారు. అభరణాల దుకాణానికిపైన కింది అంతస్థులో ఈ హత్య, దోపిడీలు జరిగాయి. హంతకులు 20 లక్షలవిలువ చేసే బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు. కుటుంబం గురించి బాగా తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులను పట్టుకోవడానికి డాగ్స్‌, క్లూస్‌టీమ్స్‌ను రంగంలోకి దించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X