నగరంలో హత్యలు, దోపిడీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌ ప్రాంతంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఒక వృద్ధమహిళను, 14 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

ఈ వృద్ధ మహిళ, బాలిక ఇంటిలోని కింది అంతస్థులో నిద్ర పోతుండగా మంగళవారం తెల్లవారు జామున ఈ హత్య జరిగింది. కుటుంబంలోనిమిగతావారు పై అంతస్థులు నిద్ర పోతున్నారు. అభరణాల దుకాణానికిపైన కింది అంతస్థులో ఈ హత్య, దోపిడీలు జరిగాయి. హంతకులు 20 లక్షలవిలువ చేసే బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు. కుటుంబం గురించి బాగా తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులను పట్టుకోవడానికి డాగ్స్‌, క్లూస్‌టీమ్స్‌ను రంగంలోకి దించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+