వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తులకు తెలంగాణా సమితి దూరం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః వచ్చే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రసమితి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని టిఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. ప్రత్యేక తెలంగాణా వాదనను మరుగు పరచేందుకే కాంగ్రెస్‌ పార్టీ విచిత్రమైన వాదనలు చేస్తున్నదని ఆ పార్టీ కన్వినర్‌ దేశినచినమల్లయ్య అన్నారు. ప్రత్యేక తెలంగాణా వాదనను పూర్తిగా సమర్థించకుండా రాష్ట్రాల పునర్విభజనకు రెండో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం మోసపూరిత వ్యూహమని ఆయన విమర్శించారు.

తెలంగాణా సాధనకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ఫోరంలుపెట్టినా ఆ పార్టీని ప్రజలు నమ్మరని, కాంగ్రెస్‌ తో టిఆర్‌ఎస్‌ చేతులు కలపదని మల్లయ్య తేల్చి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌ లో సమావేశంఅయిన టిఆర్‌ఎస్‌ నేతలు పార్టీ వ్యూహాన్ని సమగ్రంగా చర్చించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X