వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీరప్పన్ వేటకు ఎన్ఎస్జి కమెండోలు
బెంగుళూర్:
మాజీ
మంత్రి
హెచ్.
నాగప్పను
కిడ్నాప్
చేసిన
అడవి
దొంగవీరప్పన్ను
బంధించేందుకు
స్పెషల్
టాస్క్
ఫోర్స్
(ఎస్టిఎఫ్)కు
తోడుగా
నేషనల్సెక్యూరిటీ
గార్డ్
(ఎన్ఎస్జి)కి
చెందిన
150
మందితో
కూడిన
బృందం
తోడయింది.వీరప్పన్
ఆచూకీ
ఎస్టిఎఫ్
బలగాలకు
తెలిసినట్లు
సమాచారం.
ఈ
సమాచారం
మేరకు
గాలింపు
ముమ్మరం
చేశారు.
Comments
Story first published: Saturday, September 7, 2002, 23:53 [IST]