పి.ఎస్.ఎల్.వి ప్రయోగంవిజయవంతం
శ్రీహరికోటః అంతరిక్షపరిశోధనా రంగంలో భారత దేశం మరో మైలురాయిని అధిగమించింది. వాతావరణపరిశోధనకు ఉద్దేశించిన పి.ఎస్.ఎల్.వి- సి4 ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి గురువారంవిజయవంతంగా ప్రయోగించారు.
గతంలో ప్రయోగించిన ఈ తరహా ఉపగ్రహాలు ఆరింటికంటే ఇది ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. వెయ్యి కిలోల బరువున్న ఈ ఉపగ్రహ వాహకనౌక మెడ్ శాట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. వాతావరణ రంగంలో పరిశోధనకు ఈ ఉపగ్రహం ఎంతగానొ ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
