వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతుల ఆత్మహత్యా యత్నం
మెదక్:
ట్రాన్స్కో
అధికారుల
నిర్లక్ష్యానికి
ఆగ్రహించిన
రైతులు
డి.ఇ.
కార్యాలయాన్ని
ముట్టడించిఘెరావ్
చేశారు.
అధికారుల
నుంచి
సరైన
సమాధానం
రాకపోవడంతో
ఇద్దరు
రైతులు
డి.ఇ.
ఛాంబర్లోనే
ఆత్మహత్యకు
యత్నించారు.
Comments
Story first published: Saturday, September 14, 2002, 23:53 [IST]