మిస్టరీ చావులపై వీడనిమిస్టరీ!
హైదరాబాద్:
హైదరాబాద్
లో
సంచలనం
సృష్టించినకుందన్
బాగ్
మిస్టరీ
మరణాలనపై
ఇంకా
మిస్టరీ
వీడలేదు.
శనివారం
హైసెక్యురిటీ
జోన్
కుందన్
బాగ్
లోని
ఓ
ఇంట్లో
బయటపడ్డ
ముగ్గురు
మహిళల
శవాలపరిశోధనలో
ఆదివరాం
కూడా
పురోగతి
కనిపించలేదు.
మూడు
నెలల
క్రితంవీరి
చనిపోయి
ఉంటారని
మాత్రం
పోలీసులు
తేల్చారు.
మూడు
నెలలుగా
ఈ
వీరి
మరణం
గురించి
బయటపడకపోవడం
ఒక
విచిత్రమైతే,
మూడు
నెలలుగా
దొంగలువీలైనప్పుడల్లా
అందినంతా
దోచుకుపోతున్నా...ఆ
ప్రాంతలో
నిత్యం
కాపలా
కాసే
పోలీసులు
పట్టుకోకపోవడం
మరింత
ఆశ్చర్యాన్ని
కల్గిస్తోంది.
పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొనిపరిశోధన సాగిస్తున్నప్పటికీ- అసలు ఇంతకీ వీరి హత్యకు గురయ్యారా లేక ఆత్మహత్యకు చేసుకున్నారా అనేవిషయంలో పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు.పోస్ట్ మార్టమ్ నివేదిక అందితేగానీ ఏ విషయం తేలదని వారుఅంటున్నారు.
తల్లీ కూతుళ్ళైన జయప్రద( 56), సుధ(33), శారద(29) ఈ మహిళల శవాలపై ఆచ్ఛాదన లేకపోవడం వల్ల ఇది హత్యే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినా, వారి మానసిక స్థితి వల్ల ఆత్మహత్య అయ్యే అవకాశాలు లేకపోలేదని మరో వాదన.