వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖమ్మంలో వణికిస్తున్నవిషజ్వరాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని భద్రచలం ఏజెన్సీ ఏరియాలోవిషజ్వరాలు సోకి గత పదిహేను రోజుల్లో 15 మంది చనిపోయారు. ఎడిరో అనేవిషదోమ కుట్టడం వల్ల ఈ ఏజెన్సీ ప్రాంతంలోవిషజ్వరాలు సోకాయి. ఈ ప్రాంతంలో ఇది అంత్యంత ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే అనేకమంది గిరిజనులు ఈవిషజ్వరాలకు బలికాగా, అనేక మంది రోగులు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Story first published: Wednesday, September 18, 2002, 23:53 [IST]