వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖమ్మంలో వణికిస్తున్నవిషజ్వరాలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని భద్రచలం ఏజెన్సీ ఏరియాలోవిషజ్వరాలు సోకి గత పదిహేను రోజుల్లో 15 మంది చనిపోయారు. ఎడిరో అనేవిషదోమ కుట్టడం వల్ల ఈ ఏజెన్సీ ప్రాంతంలోవిషజ్వరాలు సోకాయి. ఈ ప్రాంతంలో ఇది అంత్యంత ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే అనేకమంది గిరిజనులు ఈవిషజ్వరాలకు బలికాగా, అనేక మంది రోగులు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రాంతీయ వైద్యులకు ఈ జ్వరాలు సవాలుగా మారాయి. వరంగల్‌ ఎం.జి.ఎం ఆసుపత్రికి చెందిన వైద్యబృందమొకటి ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించింది. అయితే, ఎటువంటి చికిత్స మొదులపెట్టాలన్న ముందు వరంగల్‌ లో పరీక్షలు నిర్వహించన తర్వాతే సాధ్యమన్ని ఈ బృందం తెలిపింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X