వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రాలతో చర్చించాకే ఐ.డికార్డ్స్!
న్యూఢిల్లీ:
నేషనల్
ఐడెంటిటీ
కార్డ్స్
జారీవిషయంలో
రాష్ట్రాలతో
మరో
మారు
చర్చలు
జరుపుతామని
ఉపప్రధాని
ఎల్.కె.అద్వానీ
తెలిపారు.
దేశంలోని
పౌరులందరికీ
గుర్తింపు
కార్డులను
ఇవ్వాలనేది
కేంద్రం
యోచన.
అయితే
ఈవిషయంలో
కొన్ని
రాష్ట్రాలు
అభ్యంతరం
వ్యక్తం
చేస్తున్నాయి.
ఈ సమావేశంలో నలుగురు ముఖ్యమంత్రులు అభ్యంతరం తెలిపారు. శాంతిభద్రతలతో పాటు శరణార్థుల వలసలను నిరోధించేందుకు ఈ గుర్తింపు కార్డుల జారీ తప్పనిసరి అని ఆయన అన్నారు. మల్టీ పర్పస్ కార్డ్ గా దీన్ని మలుస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, September 18, 2002, 23:53 [IST]