రాష్ట్రాలతో చర్చించాకే ఐ.డికార్డ్స్!
న్యూఢిల్లీ: నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ జారీవిషయంలో రాష్ట్రాలతో మరో మారు చర్చలు జరుపుతామని ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ తెలిపారు. దేశంలోని పౌరులందరికీ గుర్తింపు కార్డులను ఇవ్వాలనేది కేంద్రం యోచన. అయితే ఈవిషయంలో కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సమావేశంలో నలుగురు ముఖ్యమంత్రులు అభ్యంతరం తెలిపారు. శాంతిభద్రతలతో పాటు శరణార్థుల వలసలను నిరోధించేందుకు ఈ గుర్తింపు కార్డుల జారీ తప్పనిసరి అని ఆయన అన్నారు. మల్టీ పర్పస్ కార్డ్ గా దీన్ని మలుస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
