వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలు జిల్లాలో ఇద్దరు హతం

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలుః కర్నూలు జిల్లాలో నక్సలైట్లు విజృంభించారు. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేత బంధవును, అతని అనుచరుడ్ని నరికి చంపారు. మంగళవారమే ఈ సంఘటన జరిగినప్పటికీ బుధవారం ఉదయానికి కానీ వెలుగుచూడలేదు. భవనాశిదళం ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు రోజుల కిందటే ఆత్మకూరు మండలంలో భారీ సమావేశం నిర్వహించింది.

అది జరిగిన రెండో రోజునే అధికార పార్టీకి చెందిన వారి అనుయాయులపై నక్సలైట్లు గురిపెట్టడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఆత్మకూరు చేరుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X