కర్నూలు జిల్లాలో ఇద్దరు హతం

కర్నూలుః కర్నూలు జిల్లాలో నక్సలైట్లు విజృంభించారు. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేత బంధవును, అతని అనుచరుడ్ని నరికి చంపారు. మంగళవారమే ఈ సంఘటన జరిగినప్పటికీ బుధవారం ఉదయానికి కానీ వెలుగుచూడలేదు. భవనాశిదళం ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు రోజుల కిందటే ఆత్మకూరు మండలంలో భారీ సమావేశం నిర్వహించింది.

అది జరిగిన రెండో రోజునే అధికార పార్టీకి చెందిన వారి అనుయాయులపై నక్సలైట్లు గురిపెట్టడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఆత్మకూరు చేరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+