వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలు జిల్లాలో ఇద్దరు హతం
కర్నూలుః కర్నూలు జిల్లాలో నక్సలైట్లు విజృంభించారు. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేత బంధవును, అతని అనుచరుడ్ని నరికి చంపారు. మంగళవారమే ఈ సంఘటన జరిగినప్పటికీ బుధవారం ఉదయానికి కానీ వెలుగుచూడలేదు. భవనాశిదళం ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు రోజుల కిందటే ఆత్మకూరు మండలంలో భారీ సమావేశం నిర్వహించింది.
అది
జరిగిన
రెండో
రోజునే
అధికార
పార్టీకి
చెందిన
వారి
అనుయాయులపై
నక్సలైట్లు
గురిపెట్టడం
సంచలనం
సృష్టించింది.
ఈ
సంఘటన
సమాచారం
తెలుసుకున్న
పోలీసు
ఉన్నతాధికారులు
హుటాహుటిన
ఆత్మకూరు
చేరుకుంటున్నారు.
Comments
Story first published: Wednesday, September 18, 2002, 23:53 [IST]