వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిస్టరీ వీడని కుందన్ బాగ్ హత్యలు!
హైదరాబాద్:
హైదరాబాద్
లోని
కుందన్
బాగ్
లోని
ఓ
ఇంట్లో
శవాలుగా
బయటపడ్డ
ముగ్గురు
మహిళల
మరణాల
కేసులో
ఇంతవరకుపురోగతి
కన్పించలేదు.
కేసును
దర్యాప్తును
చేస్తోన్న
పంజాగుట్ట
పోలీసులు
కీలకమైన
దొంగగా
పరగణిస్తున్నశ్రీశైలంను
బుధవారం
ఇంటరాగేట్
చేశారు.
ఈ దొంగలనుంచి 11 తులాల బంగారం, కిలో వెండి నగలనుస్వాధీన పర్చుకున్నారు. దొంగలు చోరీకి పాల్పడక ముందేవీరి మరణించి ఉంటారని మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ నివేదిక కూడ ఇంతవరకు పోలీసులకుఅందలేదు. చాలా సంక్లిష్టంగా మారిని ఈ కేసును హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు సాగిస్తున్నప్పటికీ కీలకమైన క్లూ దొరకడం లేదు.
Comments
Story first published: Wednesday, September 18, 2002, 23:53 [IST]