ఇళ్లకు కరెంట్ కోత: ఖరీఫ్కు సర్దుబాటు
హైదరాబాద్: రాష్ట్రానికి కరువు సహాయంఅందించడంలో జాప్యం చేయడం పట్ల కేంద్రంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అలక వహించారు. కేంద్రం తీరుపై చంద్రబాబు ఆదివారం జరిగినవిద్యుచ్ఛక్తి శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
