వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ ఆలోచన మారలేదు: వాజ్పేయి
న్యూఢిల్లీ:
పాకిస్థాన్
ఆలోచనలో
ఏ
విధమైన
మార్పు
రాలేదని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
అన్నారు.
జమ్మూ
కాశ్మీర్
అసెంబ్లీ
ఎన్నికలకు
విఘాతం
కలిగించే
చర్యలకు
పాకిస్థాన్
పూనుకుంటోందని
ఆయనవిమర్శించారు.
మాల్దీవుల
పర్యటనకు
బయలుదేరే
ముందు
ఆయన
ఆదివారం
ఉదయం
కొద్దిసేపువిలేకరులతో
మాట్లాడారు.
Comments
Story first published: Sunday, September 22, 2002, 23:53 [IST]