వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆల్మట్టి నీటికి కృష్ణకు బాబు లేఖ
హైదరాబాద్:
ఆల్మట్టి
డ్యామ్
నుంచి
కనీసం
50
టిఎంసిల
నీటిని
విడుదల
చేయాలని
కర్ణాటక
ముఖ్యమంత్రి
ఎస్.ఎం.
కృష్ణకు
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
లేఖ
రాయనున్నారు.
భారీ
నీటి
పారుదల
శాఖ
మంత్రి
కడియం
శ్రీహరి
మంగళవారంవిలేకరులతో
ఈ
విషయం
చెప్పారు.
రాష్ట్రంలో
మంచినీటి
అవసరాల
కోసం
మానవతా
దృక్పథంతో
ఆల్మట్టి
నీరు
విడుదల
చేయాలని
కర్ణాటకను
ముఖ్యమంత్రి
కోరుతారని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Tuesday, September 24, 2002, 23:53 [IST]