వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21మంది స్కూలు పిల్లలు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

బీజింగ్‌ః ఉత్తర చైనా లోని మంగోలియా ప్రాంతంలో ఒక స్కూల్‌ మెట్లు కూలి 21మందివిద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఫెంగ్జెన్‌ పట్టణంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.

స్కూల్‌ నుంచి పిల్లలంతా ఒక్కసారిగా బయటకు వస్తున్న సమయంలో మెట్లు హఠాత్తుగా కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X