వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
21మంది స్కూలు పిల్లలు మృతి
బీజింగ్ః ఉత్తర చైనా లోని మంగోలియా ప్రాంతంలో ఒక స్కూల్ మెట్లు కూలి 21మందివిద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఫెంగ్జెన్ పట్టణంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.
Comments
Story first published: Tuesday, September 24, 2002, 23:53 [IST]