21మంది స్కూలు పిల్లలు మృతి

బీజింగ్‌ః ఉత్తర చైనా లోని మంగోలియా ప్రాంతంలో ఒక స్కూల్‌ మెట్లు కూలి 21మందివిద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఫెంగ్జెన్‌ పట్టణంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.

స్కూల్‌ నుంచి పిల్లలంతా ఒక్కసారిగా బయటకు వస్తున్న సమయంలో మెట్లు హఠాత్తుగా కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+