గుజరాత్ గుడిపై దాడి -36మంది బలి
అహ్మదాబాద్ః గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని నారాయణస్వామి ఆలయం అక్షరధామ్ పై మిలిటెంట్లు దాడి చేశారు. ఈదాడిలో 36 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.ఈ సంఘటనలో 44 మంది దాకా మరణించి వుంటారని అనధికార వర్గాలఅంచనా. కనీసం 80 మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి నుంచి ఆలయంలో వున్న తీవ్రవాదులు, ఢిల్లీ నుంచి వచ్చిన కమెండోల మధ్య భీకర పోరాటం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కమెండోలు ఆలయంలో వున్న ఇద్దరు తీవ్రవాదుల్ని హతమార్చి ఆలయాన్నిస్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
