వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆలయంలో మిలిటెంట్లు హతం
గాంధీనగర్ః అక్షరధామ్ ఆలయంపై దాడి చేసి నరమేధం సృష్టించిన ఇద్దరు సాయుధమిలిటెంట్లను ఎన్.ఎస్.జి. కమెండోలు బుధవారం ఉదయం కాల్చి చంపారు. సుమారు 13 గంటల పాటు పోరాడిన ఇద్దరు సాయుధ మిలిటెంట్ల తహ్రీక్ ఇ కసస్ గ్రూప్ నకు చెందిన వారు. ఇద్దరు కమెండోల జేబుల్లో ఉర్దూలో రాసిన లేఖలు లభించాయి. గోద్రా సంఘటనల అనంతరం గుజరాత్ లో జరిగిన పరిణామాలకు నిరసనగా ఈ చర్య చేపట్టినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Story first published: Wednesday, September 25, 2002, 23:53 [IST]