ఆలయంలో మిలిటెంట్లు హతం

గాంధీనగర్‌ః అక్షరధామ్‌ ఆలయంపై దాడి చేసి నరమేధం సృష్టించిన ఇద్దరు సాయుధమిలిటెంట్లను ఎన్‌.ఎస్‌.జి. కమెండోలు బుధవారం ఉదయం కాల్చి చంపారు. సుమారు 13 గంటల పాటు పోరాడిన ఇద్దరు సాయుధ మిలిటెంట్ల తహ్రీక్‌ ఇ కసస్‌ గ్రూప్‌ నకు చెందిన వారు. ఇద్దరు కమెండోల జేబుల్లో ఉర్దూలో రాసిన లేఖలు లభించాయి. గోద్రా సంఘటనల అనంతరం గుజరాత్‌ లో జరిగిన పరిణామాలకు నిరసనగా ఈ చర్య చేపట్టినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

14 గంటల పాటు దేశాన్ని కలవర పరచిన అక్షరధామ్‌ సంఘటనలో ఒక కమెండె మరణించగా, పదుల సంఖ్యలో కమెండోలు గాయపడ్డారు. ఈ సంఘటన పట్ల ప్రపంచదేశాలన్నీ ఆవేదన వ్యక్తం చేశాయి. ఈదాడితో మాకు సంబంధం లేదని పాకిస్తాన్‌ ముందే భూజాలు తడుముకుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+