వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయంలో మిలిటెంట్లు హతం

By Staff
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్‌ః అక్షరధామ్‌ ఆలయంపై దాడి చేసి నరమేధం సృష్టించిన ఇద్దరు సాయుధమిలిటెంట్లను ఎన్‌.ఎస్‌.జి. కమెండోలు బుధవారం ఉదయం కాల్చి చంపారు. సుమారు 13 గంటల పాటు పోరాడిన ఇద్దరు సాయుధ మిలిటెంట్ల తహ్రీక్‌ ఇ కసస్‌ గ్రూప్‌ నకు చెందిన వారు. ఇద్దరు కమెండోల జేబుల్లో ఉర్దూలో రాసిన లేఖలు లభించాయి. గోద్రా సంఘటనల అనంతరం గుజరాత్‌ లో జరిగిన పరిణామాలకు నిరసనగా ఈ చర్య చేపట్టినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

14 గంటల పాటు దేశాన్ని కలవర పరచిన అక్షరధామ్‌ సంఘటనలో ఒక కమెండె మరణించగా, పదుల సంఖ్యలో కమెండోలు గాయపడ్డారు. ఈ సంఘటన పట్ల ప్రపంచదేశాలన్నీ ఆవేదన వ్యక్తం చేశాయి. ఈదాడితో మాకు సంబంధం లేదని పాకిస్తాన్‌ ముందే భూజాలు తడుముకుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X