ఆలయం రక్తసిక్తం-పాక్‌ ప్రమేయం

గాంధీనగర్‌ః గుజరాత్‌ రాజధాని నగరంలోని నారాయణ్‌ ఆలయం రక్తసిక్తంఅయింది. బుధవారం ఉదయం మిలిటెంట్లను హతమార్చిన వెంటనే ఉపప్రధాని ఎల్‌.కె. అద్వానీ, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. భక్తుల మృత దేహాలు, నెత్తుటి చారలతో ఆలయంలోని దృశ్యాలు భీతావహంగా వున్నాయి. ఆలయంలోని దాదాపు అన్ని గదులను అద్వానీ పరిశీలించారు. కాల్పులు జరుపుకుంటూమిలిటెంట్లు రావడాన్ని గమనించిన వాలంటీర్లు ఆలయ ప్రధాన ద్వారం మూసి వుండకపోతే ఆలయంలో వున్న వందలాది మంది కూడా మరణించే వారనిఅర్చకుల్లో ఒకరు చెప్పారు.

ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ భారత్‌ లో ప్రజాస్వామ్యం బలపడడం చూసిఓర్వలేని శక్తులు ఇలా దాడులకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. పాక్‌పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ అద్వానీ ప్రసంగంఅంతా పాకిస్తాన్‌ నే తప్పుపట్టేదిగా వుంది. నరేంద్ర మోడి మాత్రం ఏకంగా పాకిస్తాన్‌ పైవిరుచుకు పడ్డారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+