వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంటలిజెన్స్ సంస్థలకు అద్వానీ సూచనలు
న్యూఢిల్లీ:
నిర్దిష్టమైన
సమాచారాన్నిఅందజేయడానికి
ప్రయత్నించాలని
ఉప
ప్రధాని
ఎల్.కె.
అద్వానీ
ఇంటలిజెన్స్,
భద్రతా
సంస్థలకు
సూచించారు.
నిర్దిష్టమైన
సమాచారంఅందించినప్పుడు
మాత్రమే
ముందు
తగు
జాగ్రత్తలు
తీసుకోవడానికి
వీలవుతుందని
ఆయన
అన్నారు.
స్వామినారాయణ్ దేవాలయానికి 45 మంది ఎన్ఎస్జి కమెండోలను పంపినివిషయాన్ని ప్రస్తావిస్తూ- వారు చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాలు ఆలస్యమైందని, ఢిల్లీలో ట్రాఫిక్జామ్ వల్ల వారు విమానాశ్రయానికి చేరుకోవడంలో జాప్యం జరిగిందని ఆయన అన్నారు.
ఈ
విధమైన
పరిస్థితులను
అధిగమించడానికి
మార్గాలు
వెతకాలని,
ఈ
సందర్భంలోపెద్ద
నష్టం
జరగలేదని,
అయితే
ఈ
విధమైన
జాప్యం
వల్ల
నష్టాలుపెద్దగా
జరిగే
ప్రమాదం
ఉండవచ్చునని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Sunday, September 29, 2002, 23:53 [IST]