వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జీడిమెట్లలో దొంగల బీభత్సం-ఒకరి హత్య
హైదరాబాద్ః రాష్ట్రరాజధాని శివార్లలోని జీడిమెట్లలో దోపిడీ దొంగలు విజృంభించారు. బాంబులుపేల్చి, ఆరు ఇళ్ళు దోచుకున్నారు. ఒక యువకుడ్ని హతమార్చారు. మాజీ నక్సలైట్లు లేదా నక్సలైట్లు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. జీడిమెట్లుకు మూడు కిలోమీటర్ల దూరంలో వున్న సూరారం గ్రామంలో సోమవారం అర్థరాత్రి తరువాత విరుచుకుపడ్డారు. గ్రామంలో నానా బీభత్సం సృష్టించారు.
Comments
Story first published: Tuesday, October 1, 2002, 23:53 [IST]