వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు విమానాల ఢీ- 15 మంది మృతి
పానాజి:
గోవా
తీరంలో
మంగళవారం
రెండు
నావికా
దళంవిమానాలు
ఢీకొన్నాయి.
నావికా
దళం
విమానాశ్రయం
నుంచి
బయలుదేరిన
ఈవిమానాలు
ఆకాశంలో
ఢీకొన్నాయి.
ఈ
సంఘటన
పానాజికి
35
కిలోమీటర్ల
దూరంలో
జరిగింది.
నావికా
దళ
దినోత్సవాల
సందర్భంగావిన్యాసానికి
ఇవి
బయలుదేరాయి.
Story first published: Tuesday, October 1, 2002, 23:53 [IST]