జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ హింసాత్మకం
రాజమండ్రిః తూర్పుగోదావరి జిల్లాలో గౌతమి నదిపై యానా-ఎదుర్లంక మధ్య నిర్మించిన బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దివంగత లోక్ సభస్పీకర్ బాలయోగి పేరిట దీనిని బాలయోగి వారధిగా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రముఖులుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మాట్లాడుతూ ఈ వారథి వల్ల తూర్పుగోదావరి జిల్లా ఎంతగానో అభివృద్ది చెందుతుందన్నారు.












Click it and Unblock the Notifications
