వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ హింసాత్మకం
రాజమండ్రిః
తూర్పుగోదావరి
జిల్లాలో
గౌతమి
నదిపై
యానా-ఎదుర్లంక
మధ్య
నిర్మించిన
బ్రిడ్జిని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
ప్రారంభించారు.
దివంగత
లోక్
సభస్పీకర్
బాలయోగి
పేరిట
దీనిని
బాలయోగి
వారధిగా
పిలుస్తారు.
ఈ
కార్యక్రమంలో
కేంద్ర
మంత్రులు,
రాష్ట్ర
ప్రముఖులుపెద్ద
సంఖ్యలో
పాల్గొన్నారు.
ఈ
సందర్భంగా
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
మాట్లాడుతూ
ఈ
వారథి
వల్ల
తూర్పుగోదావరి
జిల్లా
ఎంతగానో
అభివృద్ది
చెందుతుందన్నారు.
Comments
Story first published: Tuesday, October 1, 2002, 23:53 [IST]