వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవుపై 4న ఢిల్లీకి చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కరువు సహాయంపై ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రానికి కరవు సహాయంఅందించడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోందని ఆయన భావిస్తున్నారు. ఈవిషయంలో కేంద్రంపై ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు.

రాష్ట్రంలో కరవు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి వర్గం గురువారం మధ్యాహ్నం సమావేశమవుతుంది. కరవు సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 165 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులను విడుదల చేసి రైతులకు పశుగ్రాసం, విత్తనాలు, తదితర సహాయాలుఅందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X