వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు బోల్తా- 40 మందికి గాయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండ వంతైనపై నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టిసి) బస్సు బోల్తా పడి 40 మంది గాయపడ్డారు. ఈ బస్సు 50 మంది ప్రయాణికులతో మంగళగిరి నుంచివిజయవాడకు బయలుదేరింది.

గురువారం ఉదయం బస్సు మంగళగిరి వంతెనపై వేగంగా దూసుకెళ్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన 25 మంది ఒక ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై ఆర్టీసి ఉన్నతాధికార వర్గాలువిచారణకు ఆదేశించాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X