బస్సు బోల్తా- 40 మందికి గాయాలు

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండ వంతైనపై నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టిసి) బస్సు బోల్తా పడి 40 మంది గాయపడ్డారు. ఈ బస్సు 50 మంది ప్రయాణికులతో మంగళగిరి నుంచివిజయవాడకు బయలుదేరింది.

గురువారం ఉదయం బస్సు మంగళగిరి వంతెనపై వేగంగా దూసుకెళ్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన 25 మంది ఒక ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై ఆర్టీసి ఉన్నతాధికార వర్గాలువిచారణకు ఆదేశించాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+