వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్‌పి హత్య, ఉగ్రవాదుల హతం

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: కతువా జిల్లాలోమిలిటెంట్లతో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్‌ మరణించాడు. సంఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఇద్దరుమిలిటెంట్లు భద్రతా బలగాలు చేతిలో హతమయ్యారు. ఇదే జిల్లాలోఅక్టోబర్‌ 1వ తేదీన బస్సుపై దాడి చేసినమిలిటెంట్లతో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఉగ్రవాదుల సమాచారంఅందుకున్న డిఎస్‌పి జగ్తార్‌ సింగ్‌ నాయకత్వంలోని పోలీసు బృందం హీరానగర్‌లోని స్జంది నాలా ప్రాంతానికి వెళ్లింది.వీరిని గమనించిన మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో డిఎస్‌పి అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

వెంటనే సైనిక, కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ దాదాపు పదిన్నర గంటల ప్రాంతంలో ముగిసింది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X